క్రికెట్ కాదు చదువు ముఖ్యం| Kapil Dev responds to Shoaib Akhtar’s proposal
for
for
India vs Pakistan series
కరోనా
వైరసపై పోరుకు నిధుల సమీకరణ కోసం భారత్-పాకిస్థాన్ క్రికెట్
జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.
కానీ, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా
తోసిపుచ్చాడు. ఆ ప్రతిపాదనను కపిల్ తిరస్కరించాడని పాకిస్థాన్కు చెందిన మరో మాజీ క్రికెటర్ షాహిద్
అఫ్రిది తప్పుపట్టాడు. అయితే, అఫ్రిది విమర్శలకు కపిల్
తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ‘మీరు భావోద్వేగంలో ఉంటే
భారత్-పాక్ మ్యాచ్లు ఆడాలంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ
రెండు జట్లు తలపడడం ముఖ్యం కాదు.
వైరసపై పోరుకు నిధుల సమీకరణ కోసం భారత్-పాకిస్థాన్ క్రికెట్
జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.
కానీ, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా
తోసిపుచ్చాడు. ఆ ప్రతిపాదనను కపిల్ తిరస్కరించాడని పాకిస్థాన్కు చెందిన మరో మాజీ క్రికెటర్ షాహిద్
అఫ్రిది తప్పుపట్టాడు. అయితే, అఫ్రిది విమర్శలకు కపిల్
తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ‘మీరు భావోద్వేగంలో ఉంటే
భారత్-పాక్ మ్యాచ్లు ఆడాలంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ
రెండు జట్లు తలపడడం ముఖ్యం కాదు.
మీకు డబ్బులు కావాలంటే సరిహద్దుల్లో కవ్వింపు
చర్యలను తక్షణం ఆపేయండి. వాటిపై పెట్టే ఖర్చును ఆస్పత్రులు, పాఠశాలల
నిర్మాణాలకు వెచ్చించవచ్చు. లాక్ డౌన్ కారణంగా పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు
వెళ్లలేక పోవడం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల లాక్ డౌన్ పూర్తయ్యాక తొలుత వాటిని
తెరవాలి. ఆ తర్వాతే క్రికెట్ గురించి ఆలోచిద్దాం‘
అని కపిల్ అన్నాడు.
చర్యలను తక్షణం ఆపేయండి. వాటిపై పెట్టే ఖర్చును ఆస్పత్రులు, పాఠశాలల
నిర్మాణాలకు వెచ్చించవచ్చు. లాక్ డౌన్ కారణంగా పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు
వెళ్లలేక పోవడం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల లాక్ డౌన్ పూర్తయ్యాక తొలుత వాటిని
తెరవాలి. ఆ తర్వాతే క్రికెట్ గురించి ఆలోచిద్దాం‘
అని కపిల్ అన్నాడు.