ఆరోగ్యానికి చిట్కా వైద్యం| Health Tips in Telugu|Good info channel

ఆరోగ్యానికి చిట్కా వైద్యం| Health Tips in Telugu|Good info channel
Ø ఇంటింటి మామిడి పండు
తినగానే గోరు వెచ్చని పాలు తాగితే దాని దోషమేమైనా ఉంటే పోతుంది.
Ø  పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక
చక్కెరకేళి అరటిపండు
, సాయంత్రం వెలగపండు తినడం వల్ల ఆరోగ్యం
బాగుంటుంది.
Ø  బొప్పాయి పండు తినగానే కొంచెం పంచదార తినాలి.
Ø  పనస తొనలు తినగానే ఒక అరటి పండు తినాలి. లేదా
ఆఖరి తొనను నూనెలో ముంచుకుని తినాలి.
Ø  అనాస పండు తినగానే ఉప్పు, పంచదార నమలాలి.
Ø  జీడిపప్పు, బాదంపప్పు, సారపప్పు
మొదలైన వాటిని తినేముందు వాటిపై ఒక చిటికెడు సాల్టు చల్లుకోవాలి.
Ø  నేతి వంటకాన్ని తిన్న తర్వాత చల్లని నీటిలో
కొంచెం ఉప్పు
, నిమ్మరసం కలుపుకుని తాగాలి.
Ø  బాగా మగ్గని పండ్లను తిన్నప్పుడు కొంచెం బెల్లం
తినాలి.
Ø పులిహోర తిన్న తరువాత
గోరువెచ్చని నీళ్లు తాగాలి.
Ø నేరేడు పండ్లను రెండు
నిమిషాలు ఉప్పునీటిలో ఉంచి తినాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *