ఆరోగ్యానికి చిట్కా వైద్యం| Health Tips in Telugu|Good info channel
Ø ఇంటింటి మామిడి పండు
తినగానే గోరు వెచ్చని పాలు తాగితే దాని దోషమేమైనా ఉంటే పోతుంది.
తినగానే గోరు వెచ్చని పాలు తాగితే దాని దోషమేమైనా ఉంటే పోతుంది.
Ø పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక
చక్కెరకేళి అరటిపండు, సాయంత్రం వెలగపండు తినడం వల్ల ఆరోగ్యం
బాగుంటుంది.
చక్కెరకేళి అరటిపండు, సాయంత్రం వెలగపండు తినడం వల్ల ఆరోగ్యం
బాగుంటుంది.
Ø బొప్పాయి పండు తినగానే కొంచెం పంచదార తినాలి.
Ø పనస తొనలు తినగానే ఒక అరటి పండు తినాలి. లేదా
ఆఖరి తొనను నూనెలో ముంచుకుని తినాలి.
ఆఖరి తొనను నూనెలో ముంచుకుని తినాలి.
Ø అనాస పండు తినగానే ఉప్పు, పంచదార నమలాలి.
Ø జీడిపప్పు, బాదంపప్పు, సారపప్పు
మొదలైన వాటిని తినేముందు వాటిపై ఒక చిటికెడు సాల్టు చల్లుకోవాలి.
మొదలైన వాటిని తినేముందు వాటిపై ఒక చిటికెడు సాల్టు చల్లుకోవాలి.
Ø నేతి వంటకాన్ని తిన్న తర్వాత చల్లని నీటిలో
కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగాలి.
కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగాలి.
Ø బాగా మగ్గని పండ్లను తిన్నప్పుడు కొంచెం బెల్లం
తినాలి.
తినాలి.
Ø పులిహోర తిన్న తరువాత
గోరువెచ్చని నీళ్లు తాగాలి.
గోరువెచ్చని నీళ్లు తాగాలి.
Ø నేరేడు పండ్లను రెండు
నిమిషాలు ఉప్పునీటిలో ఉంచి తినాలి.
నిమిషాలు ఉప్పునీటిలో ఉంచి తినాలి.